స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి | Lakshmi Manchu as a swaccha bharath ambassador | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

Sep 4 2015 2:22 AM | Updated on Sep 3 2017 8:41 AM

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

స్వచ్ఛ భారత్ అంబాసిడర్‌గా మంచు లక్ష్మి

కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు

సాక్షి, హైదరాబాద్ : కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెను సత్కరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీంతో తన బాధ్యత పెరిగిందని గురువారం మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement