Sakshi News home page

కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం: వ్యక్తి మృతి

Published Fri, Jul 31 2015 9:07 PM

కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం: వ్యక్తి మృతి - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలోని ఓరియన్ ఫర్నీచర్ షాపులో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లిఫ్టులో ఇరుక్కుపోయి షఫియుద్దీన్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆస్తి నష్టం అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement