తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్గా ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్రావు నియమితులయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ అధికార భాషా సంఘం ఛైర్మన్గా ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్రావు నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.