సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్ | Congress demands CBI probe into Nayeem's case | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్

Aug 13 2016 4:01 AM | Updated on Oct 16 2018 9:08 PM

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్ - Sakshi

సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్

నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల వారితో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయన్నారు. కేవలం తెలంగాణ  అధికారులతో విచారణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. నయీమ్ డైరీలో ఉన్న పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదనిప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement