అఖిలపక్షం నేతల ఆందోళన... అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం నేతల ఆందోళన... అరెస్ట్

Published Tue, Aug 30 2016 2:01 PM

All party leaders arrested at assembly over sircilla district formation

హైదరాబాద్ : సిరిసిల్లను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు హైదరాబాద్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement