ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు | YSRCP leaders complains on mlc elections to EC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు

Feb 8 2017 6:16 PM | Updated on May 29 2018 4:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను వైఎస్సార్సీపీ నేతలు గురువారం కలిశారు.

హైదరాబాద్‌: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. భన్వర్‌లాల్‌ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యే ఆర్కే, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement