చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు | militants shifted to Cherlapalli jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు

Jun 30 2016 10:24 PM | Updated on Sep 4 2017 3:49 AM

నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్‌కు తీసుకువచ్చారు.

కుషాయిగూడ: నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్‌కు తీసుకువచ్చారు. వారిలో అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమోదీ, మహ్మద్ ఇబ్రహిం యజ్‌దాని, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్ యజ్‌దాని, ముజాఫర్ హుస్సేన్ రిజ్వాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వారికి కేటాయించిన ఖైదీ నెంబర్లు, బ్యారక్‌ల వివరాలను చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement