'టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది' | gutta sukender reddy comments on trs | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది'

Nov 16 2015 12:52 PM | Updated on Mar 18 2019 9:02 PM

వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయకుండా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. 'టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ గెలుపు మాదే, ఎన్నిక ఏకపక్షం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రచారం చేయడమెందుకు' అని గుత్తా ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement