హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చడానికి చేస్తున్న కృషిలో ఐటీ ఎంప్లాయిస్ది కీ రోల్. భాగ్యనగరంలో కాలుష్యం తగ్గించేందుకు అనేక మంది ఐటీ ఉద్యోగులు నిత్యం ఆఫీసులకు సైకిల్పై వెళుతున్నారు. ఈ స్ఫూర్తిని మరింత పెంచేందుకు ‘ీసీఈఓ రైడ్’ పేరుతో ఐటీ కంపెనీల సీఈఓలు శనివారం సైబరాబాద్ మైండ్ స్పేస్లో సైకిల్ రైడ్ నిర్వహించారు.
దాదాపు 250 మందికి పైగా సాఫ్ట్వేర్ సంస్థల సీఈఓలు రైడ్లో పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కెటీఆర్ రైడ్ ప్రారంభించారు. మైండ్స్పేస్ ఐటీ పార్కులో వెస్టిన్ హోటల్ నుంచి ప్రారంభమై తిరిగి అదే హోటల్ వద్ద ఈ ర్యాలీ వుుగిసింది. టీఎస్ఐఐ వైస్చైర్మన్, ఎండీ జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, కాగ్నిజెంట్ సీఈఓ లక్ష్మీ నారాయణ్, మైమాప్ జీనో సీఈఓ అను ఆచార్య, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వెల్ఫర్గో ఎండీ అనీగ్ ముఖర్జీ, ఏడీపీ సీఈఓ శక్తి సాగర్ రైడ్లో పాల్గొన్నారు.
ట్రాక్ పెంచుతాం: కేటీఆర్
- హైదరాబాద్ను ఐటీ హబ్గా మారుస్తాం
- ఏడాదిలో 52 సార్లు ఇలాంటి రైడ్లు నిర్వహించాలి
- ఆగస్టులో స్టార్టప్ ఫెస్ట్. ఇందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 1500 వుంది పాల్గొంటారు
- బెంగళూరులో 21 బిలియున్ల ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నారుు. కానీ నగరం నుంచి ఈ సంఖ్య 8 బిలియున్లు వూత్రమే. ఇందుకు వాతావరణం, రాయితీలు, స్థలాలు, నిష్ణాతులైన ఐటీ
ఉద్యోగులు కొరత వంటివి కారణాలు. వీటిని అధిగమిస్తాం.
- ఐటీతో పాటు వ్యూనుఫ్యాక్చరింగ్ సెంటర్లనూ అభివృద్ధి చేస్తాం
- నగరంలో 2 లక్షల వుంది ఐటీ ఉద్యోగులున్నారు. వారి కోసం ప్రస్తుతవుున్న 30 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ను 80 కిలో మీటర్లకు విస్తరిస్తాం.
- సాక్షి, సిటీ ప్లస్
ఐటీ ఉద్యోగులు.. సీఈఓ సైకిల్ రైడ్
Published Sun, Jul 20 2014 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement