సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు దేశం, బీజేపీ పొత్తుతో మల్కాజ్గిరీ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్లో చేరారు. సోమవారం ఉదయం ఆయనను వెంటపెట్టుకుని వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వయంగా తన కారులో తీసుకెళ్లి మరీ దిగ్విజయ్తో సమావేశపర్చారు.
వార్రూంలో ఏపీ లోక్సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి కాంగ్రెస్ భేటీ జరుగుతుండగానే ఇద్దరు నేతలు ఒకే కారులో వార్రూంకి చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు భేటీ అయిన అనంతరం తిరిగి వెళ్లారు. ఇంకేముంది మైనంపల్లి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. తీరా సోమవారం సాయంత్రం జాబితాలో మరొకరి పేరు చూసి షాక్ తినడం మైనంపల్లి వంతైంది. కాంగ్రెస్సా... మజాకా!.
బాబుకు మైనంపల్లి.. మైనంపల్లికి కాంగ్రెస్.. షాక్
Published Tue, Apr 8 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement