పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జి | Baton charge on Pawan Kalyan fans | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ అభిమానులపై లాఠీచార్జి

Mar 27 2014 7:35 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభలో తోపులాట జరిగింది.

విశాఖపట్నం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభలో తోపులాట జరిగింది. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసేన సభకు హాజరైన అభిమానులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురు అభిమానులు గాయపడ్డారు.

సభకు భారీగా జనం వచ్చారు. అయితే గ్రౌండ్ వెనుకవైపు ఖాళీ  ఉన్నా  అభిమానులు వెనక్కు వెళ్లలేదు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement