విజయవాడ (మధురానగర్) : ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామివారు భక్తులకు మంగళశాసనములు అందజేయనున్నారని శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. ముత్యాలంపాడులో శనివారం శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ఆశీర్వచనాలు, అనుగ్రహ భాషణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీచిన్న జీయర్ స్వామివారు, అహోబిల రామానుజజీయర్ స్వామివార్లు చాతుర్మాస వ్రత పరిసమాప్తి అయిన వెంటనే భక్తులకు మంగళ శాసనములు అందజేయటానికి విచ్చేస్తున్నారన్నారు. 16వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. విచ్చేసే భక్తులందరికీ శ్రీకనకదుర్గ అమ్మవారు, ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) వేంకటేశ్వరస్వామివార్ల ప్రసాదంను అందజేస్తామన్నారు.
16న చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు
Published Sat, Sep 10 2016 11:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement