సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత మర్రిపూడి దేవేంద్ర రావు సంకలనం చేసిన ‘తెలుగు వైభవం’ అనే పుస్త కాన్ని విపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన నివాసం లో ఆవిష్కరించారు. తెలుగు కళామతల్లికి తన సామ్రాజ్యమంతా చలువ పందిళ్లు వేయించిన ఘనత శ్రీకృష్ణదేవరాయలదైతే.. తెలుగుకు వెలుగునిచ్చే ప్రాచీన హోదాకోసం శ్రమించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గణుతి కెక్కారని దేవేంద్రరావు ఈ సందర్భంగా అభివర్ణించారు.
పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయానికి ఆయువుపట్టు అయిన పంచెకట్టుతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. తెలుగు భాష, జాతి ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. వైఎస్సార్ స్మారక ఫౌండేషన్ కర్ణాటక శాఖ కార్యదర్శి పి.రాకేష్రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంవత్సరాలు 60, రాజన్న జీవన యానం 60, దీనికి ప్రతీకగా 60కి పైగా కవి వరేణ్యులతో ‘తెలుగు వైభవం’పై తిరుపతిలో జాతీయ సమ్మేళనాన్ని అతి త్వరలో భారీఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సేవాదళ్ నేత జి.లక్ష్మీపతి కూడా పాల్గొన్నారు.
‘తెలుగు వైభవం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
Published Wed, Jan 25 2017 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement