వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్‌ జగన్‌ యాత్ర | YS jagan mohan reddy sixth day raithu bharosa yatra | Sakshi
Sakshi News home page

వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్‌ జగన్‌ యాత్ర

Jan 10 2017 10:32 AM | Updated on Jul 25 2018 4:42 PM

జిల్లాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరోరోజుకు చేరింది.

కర్నూలు : జిల్లాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరోరోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన మహానంది మండలం వెంగళరెడ్డి పేట నుంచి యాత్రను ప్రారంభించారు. రోడ్‌ షో  బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదగా మహానంది చేరుకుంటుంది. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్‌ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement