డబుల్‌బెడ్‌రూంలు వద్దంటూ ట్యాంకెక్కిన యువకులు | Young Men protested Against double bedroom houses | Sakshi
Sakshi News home page

డబుల్‌బెడ్‌రూంలు వద్దంటూ ట్యాంకెక్కిన యువకులు

Jun 9 2016 4:08 PM | Updated on Sep 29 2018 4:44 PM

డబుల్‌బెడ్‌రూంలు వద్దంటూ కొందరు యువకులు వరంగల్ జిల్లాకేంద్రంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ ట్యాంకెక్కారు.

డబుల్‌బెడ్‌రూంలు వద్దంటూ కొందరు యువకులు వరంగల్ జిల్లాకేంద్రంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ ట్యాంకెక్కారు. మూడు రోజుల క్రితం ఎస్‌ఆర్‌నగర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించడానికి అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. అక్కడ యాభై శాతం మంది డబుల్ బెడ్‌రూం ఇళ్లు కావాలని కోరుతుంటే..మరో యాభైశాతం మంది డబుల్‌బెడ్‌రూం ఇళ్లు వద్దని ఆందోళన చేస్తున్నారు. కొందరు యువకులు ట్యాంకెక్కి దూకుతామని బెదిరిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement