రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ


సఖినేటిపల్లి :

వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా సఖినేటిపల్లికి చెందిన రచయిత కత్తిమండ ప్రతాప్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 మంది సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు అయినట్టు ఆయన తెలిపారు. ఆకు పచ్చ కవిత్వం పేరుతో పర్యావరణంపై అవగాహన కల్పించడం  , వర్థమాన రచయితలకు వర్క్‌ షాప్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top