పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ.. | women suicide attempt in tirupati | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ..

Apr 7 2016 9:39 PM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ హోంగార్డు మోసగించాడంటూ ఒక యువతి తిరుమలలో శ్రీవారి ప్రధాన ఆలయం వద్ద గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది.

తిరుపతి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ హోంగార్డు మోసగించాడంటూ ఒక యువతి శ్రీవారి ప్రధాన ఆలయం వద్ద గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. యోగి అనే హోంగార్డు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆలయం వద్ద గాజుపెంకులు మింగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement