ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య | Woman Jumps Off Train Along With Her 2 Kids In Guntur | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Jun 29 2016 2:00 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది.

గుంటూరు రూరల్: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. గుంటూరు రూరల్ మండలం బుడంపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మంగళవారం రాత్రి ఓ మహిళ(30), ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం గమనించిన రైల్వే పోలీసులు మృతదేహాలను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement