సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా... | Woman dies of puting charing mobile in home | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా...

Jun 11 2016 8:34 PM | Updated on Sep 4 2017 2:15 AM

సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.

కరీంనగర్: సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.

విమల అనే మహిళ ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతోంది. అదే క్రమంలో చేతిలోకి ఫోన్‌ తీసుకుని తరిచి చూస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement