నేడు నగరానికి వాసవీమాత పాదుకలు | vasavi matha padukas comes to anantapur today | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి వాసవీమాత పాదుకలు

Jul 29 2016 10:10 PM | Updated on Jun 1 2018 8:39 PM

వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు.

అనంతపురం కల్చరల్‌ : వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి  వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు. శుక్రవారం అమ్మవారి శాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు అమ్మవారి పాదులను రాజురోడ్డులోని వైశ్య హాస్టల్‌ నుంచి కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు వస్తామన్నారు. అనంతరం రెండు టన్నుల బరువుతో తయారైన పంచలోహ విగ్రహానికి ఆలయంలో క్షీరాభిషేకాలు జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement