మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఖాళీ అయింది. భూక్యా స్వామి అనే ఏడో తరగతి విద్యార్థి సెల్ఫోన్ చార్జర్ విషయంలో ప్రధానోపాధ్యాయుడి మందలింపుతో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో విద్యార్థులు షాక్ నుంచి తేరుకోలేదు.
- ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు
Aug 28 2016 10:18 PM | Updated on Nov 9 2018 4:40 PM
మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఖాళీ అయింది. భూక్యా స్వామి అనే ఏడో తరగతి విద్యార్థి సెల్ఫోన్ చార్జర్ విషయంలో ప్రధానోపాధ్యాయుడి మందలింపుతో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దీంతో విద్యార్థులు షాక్ నుంచి తేరుకోలేదు.