అన్నదానానికి రూ. లక్ష విరాళం | To let Rs . lakh donation | Sakshi
Sakshi News home page

అన్నదానానికి రూ. లక్ష విరాళం

Jul 27 2016 11:07 PM | Updated on Sep 4 2017 6:35 AM

విరాళం అందజేస్తున్న రాంప్రసాద్‌ దంపతులు

విరాళం అందజేస్తున్న రాంప్రసాద్‌ దంపతులు

శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లా, విజయవాడకు చెందిన లక్కరాజు రాంప్రసాద్, రమాదేవి దంపతులు రూ. లక్ష విరాళంగా అందజేశారు.

  • భద్రాచలం:
  • శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లా, విజయవాడకు చెందిన లక్కరాజు రాంప్రసాద్, రమాదేవి దంపతులు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన వారు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఏఈఓను కలిసి లక్కరాజు కమలాదేవి పేరు మీద ఈ విరాళాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement