తీరానికి చేరిన 'టైగర్' | tiger fish in uppada | Sakshi
Sakshi News home page

తీరానికి చేరిన 'టైగర్'

Aug 9 2015 8:17 PM | Updated on Sep 3 2017 7:07 AM

తీరానికి చేరిన 'టైగర్'

తీరానికి చేరిన 'టైగర్'

తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ టైగర్ 'ఫిష్' తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది.

కొత్తపల్లి: తెరుచుకున్న నోరు, పులిని పోలిన చర్మం, మచ్చలతో ఉన్న ఈ టైగర్ 'ఫిష్' తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. ఆదివారం ఆటవిడుపుగా వచ్చిన సందర్శకులు చనిపోయిన ఈ చేపను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు రెండడుగుల పొడవు, 5 కిలోల బరువు ఉన్న ఈ చేప చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. తినడానికి పనికిరాదని మత్స్యకారులు చెప్పారు. సముద్రజలాలు కలుషితం కావడం వల్ల ఇలా చేపలు చనిపోయి ఒడ్డుకు చేరుతున్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement