నల్లగొండ జిల్లా ప్రకాశం బజారులో విషాదం చోటుచేసుకుంది.
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం బజారులో ప్లంబర్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను భరత్, సైదులు, విజయ్లుగా పోలీసులు గుర్తించారు.