బస్సు, బొలేరో ఢీ.. ముగ్గురు మృతి | three killed in road accident at achampet | Sakshi
Sakshi News home page

బస్సు, బొలేరో ఢీ.. ముగ్గురు మృతి

Dec 26 2016 9:50 AM | Updated on Aug 30 2018 4:10 PM

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం హఫీజ్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం హఫీజ్‌పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బోలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బోలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement