లేపాక్షి : మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు–నాయనిపల్లి రహదారిలో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు గ్రామానికి చెందిన నంజుండప్ప(62) నాయనిపల్లి నుంచి కల్లూరుకు పోతున్నాడు. అదే సమయంలో నాయనిపల్లికి చెందిన శ్రీనివాసులు (40) కల్లూరు నుంచి నాయనిపల్లికి తన బైకులో వెళ్తున్నాడు. ఈక్రమంలో రోడ్డు మలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నంజుండప్ప కాలికి తీవ్రగాయాలు కాగా, శ్రీనివాసులు తలకు, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి..
లేపాక్షి మండల కేంద్రంలోని లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు ఎదురుగా ఉన్న రహదారిలో ద్విచక్రవాహనం బోల్తా పడి వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. బుధవారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని బోయపేటకు చెందిన నంజుండప్ప (45) వ్యాపార నిమిత్తం పనులు ముగించుకుని చిలమత్తూరు నుంచి హిందూపురం వైపు బైకులో ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు వద్ద ఎదురుగా లారీ, కారు వస్తుండగా వాటిని తప్పించడానికి ప్రయత్నించగా బైకు అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, చెవిలో రక్తం కూడా వస్తోంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుణ్ని చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. బైకును లేపాక్షి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
Published Thu, Mar 16 2017 12:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement