రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Apr 21 2016 9:38 AM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా సదుం మండలం నాయనలంక గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు.

చిత్తూరు జిల్లా సదుం మండలం నాయనలంక గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడు. పులిచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన తారిఖ్(35) గురువారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా నాయనలంక సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తారిఖ్ పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement