వివాహిత అనుమానాస్పద మృతి | The mysterious death of a married woman | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Sep 9 2016 7:53 PM | Updated on Sep 29 2018 5:55 PM

చింతల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో దుర్గా(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితితో మృతిచెందింది.

చింతల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో దుర్గా(30) అనే వివాహిత అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. ప్రమాదవశాత్తూ సంపులో పడి చనిపోయిందని భర్త చెబుతున్నాడు. ఈ ఘటనపై పుట్టింటివారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement