చెరువులో పడి మహిళ మృతి | The death of a woman lying in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి మహిళ మృతి

Aug 11 2016 8:53 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనసముంద్రం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన భూలక్ష్మీ(37) గ్రామ శివారులోని అల్లోని కుంట చెరువులో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement