చెరువులో పడి మహిళ మృతి | The death of a woman lying in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి మహిళ మృతి

Aug 11 2016 8:53 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కోనసముంద్రం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన భూలక్ష్మీ(37) గ్రామ శివారులోని అల్లోని కుంట చెరువులో పడి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement