హుందాసాగర్‌లో బాలుడి గల్లంతు | The boy reported missing in hundasagar | Sakshi
Sakshi News home page

హుందాసాగర్‌లో బాలుడి గల్లంతు

Aug 18 2016 5:24 PM | Updated on Mar 28 2018 11:26 AM

మైలార్‌దేవ్‌పల్లిలోని హుందాసాగర్‌లో గురువారం ఓ బాలుడు గల్లంతయ్యాడు.

మైలార్‌దేవ్‌పల్లిలోని హుందాసాగర్‌లో గురువారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. కాటేదాన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేందర్(12) అనే బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి హుందాసాగర్‌కు ఈతకొట్టడానికి వెళ్లారు. చెరువులోకి దిగిన రాజేందర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో ఇద్దరు స్నేహితులు భయపడి స్థానికుల దగ్గరికి వెళ్లి ప్రమాదవిషయం గురించి తెలిపారు. బాలుడి కోసం గాలింపు జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement