బైక్ ఢీకొని యువకుని మృతి | The bike hit and killed a young man | Sakshi
Sakshi News home page

బైక్ ఢీకొని యువకుని మృతి

Sep 22 2016 2:00 PM | Updated on Aug 30 2018 4:10 PM

తిరుమలగిరి మండలం తొండగ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీను(20) అనే యువకుడు మృతిచెందాడు.

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద గురువారం ఉదయం బైక్ ఢీకొన్న సంఘటనలో శ్రీను(20) అనే యువకుడు మృతిచెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న శీనును వెనుకనుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement