నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన | students strikes in sku | Sakshi
Sakshi News home page

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన

Mar 16 2017 12:06 AM | Updated on Nov 9 2018 4:51 PM

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన - Sakshi

నాసిరకం బియ్యం సరఫరాపై విద్యార్థుల ఆందోళన

వర్సిటీలోని మహానంది హాస్టల్‌లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు.

ఎస్కేయూ : వర్సిటీలోని మహానంది హాస్టల్‌లో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. గత రెండు నెలలుగా పలుమార్లు ఈ విషయాన్ని విన్నవించినా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని హాస్టల్‌ ఆఫీసులో నిరసన తెలిపారు. ఆహారం విషతుల్యమై విద్యార్థులు గతంలో అనారోగ్యానికి గురైనప్పటికీ అధికారులు స్పందించడంలేదనీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement