కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో విద్యార్థుల సందడి | students hulchal in sku councelling | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో విద్యార్థుల సందడి

Jul 27 2016 10:36 PM | Updated on Nov 9 2018 4:44 PM

కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో విద్యార్థుల సందడి - Sakshi

కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో విద్యార్థుల సందడి

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఐసెట్‌–2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థులు పోటెత్తారు.

ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఐసెట్‌–2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థులు పోటెత్తారు. ఎస్కేయూలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో 350 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో 325 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరయ్యారు. గురువారం నుంచి శనివారం వరకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వడానికి నిర్ధేశించారు. గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అనంతపురంలో 33001– 38500 ర్యాంకు వరకు, ఎస్కేయూలో 38501– 44000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement