పుట్టపర్తి అర్బన్: థలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్ధి సోమవారం మృతి చెందాడు. వీరాంజనేయపల్లికి చెందిన రమేష్, మాధవీలత దంపతుల ఏకైక కుమారుడు సాయిరతన్ (10) థలసీమియాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు.
థలసీమియాతో విద్యార్థి మృతి
Feb 28 2017 1:27 AM | Updated on Nov 9 2018 5:02 PM
పుట్టపర్తి అర్బన్: థలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్ధి సోమవారం మృతి చెందాడు. వీరాంజనేయపల్లికి చెందిన రమేష్, మాధవీలత దంపతుల ఏకైక కుమారుడు సాయిరతన్ (10) థలసీమియాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు.
Advertisement
Advertisement