థలసీమియాతో విద్యార్థి మృతి | student died with Thalasimiya | Sakshi
Sakshi News home page

థలసీమియాతో విద్యార్థి మృతి

Feb 28 2017 1:27 AM | Updated on Nov 9 2018 5:02 PM

పుట్టపర్తి అర్బన్: థలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్ధి సోమవారం మృతి చెందాడు. వీరాంజనేయపల్లికి చెందిన రమేష్, మాధవీలత దంపతుల ఏకైక కుమారుడు సాయిరతన్ (10) థలసీమియాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు.

పుట్టపర్తి అర్బన్: థలసీమియా వ్యాధితో బాధపడుతున్న ఓ విద్యార్ధి సోమవారం మృతి చెందాడు. వీరాంజనేయపల్లికి చెందిన రమేష్, మాధవీలత దంపతుల ఏకైక కుమారుడు సాయిరతన్ (10) థలసీమియాతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement