ఆంధ్రా యూనివర్సటీలోని పోస్టాఫీసులో ఆరుగురు ఉద్యోగులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
ఆరుగురు పోస్టల్ అధికారులు అరెస్టు
Dec 16 2016 6:41 PM | Updated on Sep 4 2017 10:53 PM
విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్సటీలోని పోస్టాఫీసులో ఆరుగురు ఉద్యోగులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.21లక్షల నగదు అక్రమంగా మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో సబ్ పోస్టు మాస్టర్, ట్రెజరర్, తదితరులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement