23లోగా కళాశాలల వివరాలు పంపాలి | send reports before 23 | Sakshi
Sakshi News home page

23లోగా కళాశాలల వివరాలు పంపాలి

Jul 21 2016 9:55 PM | Updated on Sep 4 2017 5:41 AM

2016–17 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం లాగిన్‌ అవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆర్‌ఐవో కార్యాలయంలో ఈ నెల 23లోగా సమర్పించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు నాగేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆదిలాబాద్‌ టౌన్‌ : 2016–17 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం లాగిన్‌ అవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆర్‌ఐవో కార్యాలయంలో ఈ నెల 23లోగా సమర్పించాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు నాగేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివరాలను ఇంటర్‌ బోర్డుకు పంపాల్సి ఉంటుందని, వివరాలు సమర్పించని వారికి అడ్మిషన్‌ లాగిన్‌ ఇవ్వబోమని తెలిపారు. కళాశాలల్లో సీసీ కెమెరాలను అమర్చాలని తెలిపారు. అక్టోబర్‌లో బోర్డు ప్రతినిధులు ప్రతి కళాశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement