
జీవులను రక్షిద్దాం..
కేబీఆర్ పార్కు వద్ద ఇండియా యునైటెడ్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు అవగాహన నడక నిర్వహించారు.
బంజారాహిల్స్: జీవహింస చేయరాదని, జంతువులను రక్షించాలని కోరుతూ ఆదివారం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద ఇండియా యునైటెడ్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు అవగాహన నడక నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు సంజన, సంజీవ్తో కలిసి జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఈ వాక్లో పాల్గొన్నారు.