
వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.
Jul 24 2016 9:53 PM | Updated on Sep 4 2017 6:04 AM
వేదపండితుల ఆశీస్సులు అందుకుంటున్న మాడభాషి దంపతులు
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు.