– ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్
– ముగిసిన రూరల్ అథ్లెటిక్స్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ తెలిపారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ రూరల్ అథ్లెటిక్స్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల ఫెర్రర్ మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువుపై దష్టి పెట్టాలన్నారు. క్రీడల్లో రాణించాలంటే కషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి కలిగి ఉండాలన్నారు.
జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. అకాడమీల ద్వారా వారు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మరింత శ్రమించి ఒలింపిక్స్ చేరుకోవడానికి కషి చేయాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఉమెన్ సెక్టార్ డైరెక్టర్ డోరిన్రెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్కుమార్, చంద్రశేఖర్ నాయుడు, సుధీర్, దశరథరాముడు, ఆర్డీలు రఫీ, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
100 మీటర్ల పరుగు పందెం విభాగంలో...
కవిత (ఉరవకొండ)–13.80 సెకన్లలో
ప్రత్యూష (కొత్తచెరువు)–14.19 సెకన్లలో
దీప్తి (పెనుకొండ)–14.71 సెకన్లలో
200 మీటర్ల పరుగుపందెం విభాగంలో..
విచిత్ర (ఆత్మకూరు)–30.93 సెకన్లలో
ధనలక్ష్మి (ఉరవకొండ)–31.24 సెకన్లలో
దీప్తి (పెనుకొండ)–34.53 సెకన్లలో
400 మీటర్ల పరుగు పందెంలో..
విచిత్ర (ఆత్మకూరు)–1.11.17 మిల్లీ పెకన్లలో
మైథిలీ (బత్తలపల్లి)–1.11.83 మిల్లీ సెకన్లలో
త్రివేణి (రాయదుర్గం)–1..11.97 మిల్లీ సెకన్లలో
4ఇంటూ100 మీటర్ల రిలే పరుగు పందెం విభాగంలో
మొదటి స్థానం– ఉరవకొండ క్రీడాకారిణులు
రెండవ స్థానం–రాయదుర్గం క్రీడాకారిణులు
మూడవ స్థానం–లేపాక్షి క్రీడాకారిణులు
రికార్డులు నమోదు చేసిన క్రీడాకారిణులు
డిస్క్ త్రోలో..
కీర్తి ప్రసన్న(నల్లమాడ) – 20.68 మీటర్లు వేసి రికార్డు నమోదు చేసింది.
హై జంప్లో..
కె.మున్ని (బుక్కరాయసముద్రం)–1.35 మీటర్లు
400 మీటర్ల పరుగు పందెంలో..
సచిత్ర (ఆత్మకూరు), ఎమ్. మైథిలి (బత్తలపల్లి), త్రివేణి (రాయదుర్గం)–1.11.17 మిల్లీ సెకన్లు
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత
Published Sun, Oct 23 2016 11:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement