
విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయింపు
ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పీతల సుజాత చెప్పారు.
Sep 6 2016 9:56 PM | Updated on Sep 4 2017 12:26 PM
విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయింపు
ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పీతల సుజాత చెప్పారు.