శ్రీవారికి రూ. 17.5 లక్షల విరాళం | ramco industries man ramasubramanyam 17.5 lakhs donated | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ. 17.5 లక్షల విరాళం

Sep 27 2015 9:01 PM | Updated on Sep 3 2017 10:05 AM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఆదివారం ఓ భక్తుడు రూ.17.5 లక్షలు విరాళంగా అందించారు

తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఆదివారం ఓ భక్తుడు రూ.17.5 లక్షలు విరాళంగా అందించారు. రామ్‌కో ఇండస్ట్రీస్‌కు చెందిన పి.రామసుబ్రమణ్యం రాజు ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.17.5లక్షల విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. దాత రాజుకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement