కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు | Problems to the patents with the power cuts in govt hospital | Sakshi
Sakshi News home page

కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు

Apr 27 2016 6:43 PM | Updated on Sep 3 2017 10:53 PM

విజయనగరం పట్టణంలోని గోస ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, శిశువులు తీవ్ర అవస్థులు ఎదుర్కొన్నారు.

విజయనగరం పట్టణంలోని గోస ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, శిశువులు తీవ్ర అవస్థులు ఎదుర్కొన్నారు. మంగళవారం 13 గంటల పాటు జిల్లా కేంద్రంలో పవర్ కట్ ఉండగా, బుధవారం మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖలో 400కేవీ పవర్‌గ్రిడ్ ట్రిప్ అవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతకు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement