భక్తులపై ప్రైవేట్‌ సెక్యూరిటీ అత్యుత్సాహం | Private Security dragged out devotees due to rush | Sakshi
Sakshi News home page

భక్తులపై ప్రైవేట్‌ సెక్యూరిటీ అత్యుత్సాహం

Oct 10 2016 11:40 AM | Updated on Sep 4 2017 4:54 PM

దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు

విజయవాడ: దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన ప్రైవేట్‌ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులపై అత్యుత్సాహం ప్రదర్శించింది.

అమ్మవారి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుంటున్న భక్తులను ఒక్కసారిగా సిబ్బంది బయటకు తోసివేశారు. దాంతో దర్శనానికి వచ్చిన భక్తులంతా ప్రైవేట్‌ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement