విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని మండలాల్లో మాస్టర్ ప్లాన్పై అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చర్ జోన్పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫిబ్రవరి 15 వరకు గడువు ఉంటుందని తెలిపారు.
ఫిబ్రవరి 1న ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్పై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామకంఠాల సమస్యను సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్ పరిష్కరిస్తారని నారాయణ స్పష్టం చేశారు.
'అవగాహన సదస్సులు నిర్వహిస్తాం'
Published Fri, Jan 22 2016 5:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement