ఎంసెట్ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష | Minister ganta srinivasa rao to review on eamcet exam | Sakshi
Sakshi News home page

ఎంసెట్ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష

Apr 18 2016 12:50 PM | Updated on Sep 3 2017 10:11 PM

ఎంసెట్ నిర్వహణపై సోమవారం అధికారులతో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.

విజయవాడ: ఎంసెట్ నిర్వహణపై సోమవారం అధికారులతో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 29న ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నామనీ, వచ్చే నెల 9న పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

అయితే వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే అన్ని సెట్ల నిర్వహణ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఎంసెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement