ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ.. | mallPractice in Nizamabad district | Sakshi
Sakshi News home page

ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తూ..

Jun 22 2016 3:12 PM | Updated on Aug 21 2018 5:54 PM

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుబడిన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో బుధవారం వెలుగుచూసింది.

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుబడిన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కళాశాలలో ఈ రోజు పరీక్ష జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పర్యావేక్షకుడు హాల్‌టికెట్‌లో ఉన్న వ్యక్తి పరీక్ష రాస్తున్న వ్యక్తి ఒకరు కాదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement