
నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
శ్రీసీతారామచంద్ర స్వామివారికి గురువారం భక్తిశ్రద్ధలతో నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేసి, గోదావరి నదినుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు.
Jul 21 2016 10:53 PM | Updated on Sep 4 2017 5:41 AM
నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
శ్రీసీతారామచంద్ర స్వామివారికి గురువారం భక్తిశ్రద్ధలతో నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేసి, గోదావరి నదినుంచి తీర్థ జలాలను తీసుకొచ్చి భద్రుని గుడిలో అభిషేకం పూర్తి చేశారు.