భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ | kotitalambralu distribution | Sakshi
Sakshi News home page

భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ

Apr 14 2017 11:50 PM | Updated on Sep 5 2017 8:46 AM

భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన

కోరుకొండ : 
భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు గింజలను గోటితో ఒలిచి కోటితలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు పాల్గొన్నారన్నారు. వారితో పాటు అందరికీ తలంబ్రాలను అందిస్తున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement