రేపు కాయర్‌ బోర్డులో జాబ్‌మేళా | job mela | Sakshi
Sakshi News home page

రేపు కాయర్‌ బోర్డులో జాబ్‌మేళా

Sep 10 2016 8:17 PM | Updated on Sep 4 2017 12:58 PM

ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం – ధవళేశ్వరం రోడ్డులో ఉన్న కాయర్‌ బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎస్‌.మల్లిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని షైన్‌డోవ్‌ కంపెనీలో ఫొటోషాప్‌ డిజైనర్‌ (డిగ్రీ పాస్, ఫొటోషాప్‌లో అనుభవం), కస్టమర్‌ కేర్‌ (డిగ్రీ పాస్‌); ఇన్వెన్సిస్‌ టెక్నాలజీలో డేటా ప్రాసెస్‌ (డిగ్రీ పాస్, నిమిషానికి 25 పదాల టైపింగ

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం – ధవళేశ్వరం రోడ్డులో ఉన్న కాయర్‌ బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎస్‌.మల్లిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని షైన్‌డోవ్‌ కంపెనీలో ఫొటోషాప్‌ డిజైనర్‌ (డిగ్రీ పాస్, ఫొటోషాప్‌లో అనుభవం), కస్టమర్‌ కేర్‌ (డిగ్రీ పాస్‌); ఇన్వెన్సిస్‌ టెక్నాలజీలో డేటా ప్రాసెస్‌ (డిగ్రీ పాస్, నిమిషానికి 25 పదాల టైపింగ్‌ స్పీడు) పని చేయడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన స్త్రీలు, పురుషులు ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల నకళ్లు, రేషన్‌ కార్డుల నకళ్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94413 59873 నంబరులో సంప్రదించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement