ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ఎల్ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Jul 20 2016 12:58 AM | Updated on Oct 4 2018 5:34 PM
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ బాలికల ఐటీఐలో 2016–17 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ఎల్ రంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఐటీఐలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభిస్తాయని పూర్తి చేసిన దరఖాస్తులు ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement